3, మే 2020, ఆదివారం

శ్రీ గురో బ్యోనమః 🙏🌹
ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి
03 - 05 - 2020 ఆదివారం , మన శ్రీ గురు దేవుల దివ్య సన్నిధి సప్తధామం లో  కరోనా  మరియు సకల రోగ నివారణార్థం శ్రీ గురుదేవులు రుద్ర భాష్యం లో చెప్పిన  "ఓం నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ " మంత్ర హొమం మరియు గణపతి హొమం నిర్వహించడం
జరిగినది . హొమం లో శివ దర్శనం జరిగింది .





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి